Home » YCP
అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్ భూముల చట్టం-1977ను(పీవోటీ) సవరించింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
‘‘వారం క్రితం నేను దాదాపు 2 గంటలపాటు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో మాటలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వినిపించండి.
రాష్ట్రంలో జగన్ చేస్తున్న యాత్రలు కేవలం బలప్రదర్శనలు మాత్రమేనని.. వేలమందితో ఆయన చేస్తున్న యాత్రలను నిషేధించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Police Ride: విజయవాడ, గవర్నర్పేట అట్టా రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంపై దాడి చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది
జైలులో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ ఖాన్ ఏసీబీ కోర్టుకు వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ల పర్యటనలను నేను అడ్డుకున్నానా?.’’అంటూ గజినీలా మాజీ సీఎం జగన్ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ మరిచిపోయారనుకుని వైసీపీ అధినేత ఇష్టానుసారం అబద్ధాలు ఆడేస్తున్నారు.