Home » Yanamala RamaKrishnudu
ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జీవో నెం.1తో ప్రశ్నించే గొంతును అణచివేస్తున్న ఏ1 అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఏపీ (AP)లో అప్పులపై సీఎం జగన్ (CM Jagan) అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు.
పుట్టినరోజున సొంత మీడియాకు ఆదాయం సమకూర్చుకోవటమే జగన్ సంక్షేమం అని తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదమని సీఎం జగన్ను ఉద్దేశించి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు.
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి అప్పులు చేస్తుండడంతో.. ఆ భారమంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
Amaravathi: పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదులో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ(TDP) నేత యనమల రామకృష్ణుడు (Ramakrishnudu) ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు, ఐదు, పది,
అమరావతి: బీసీల పేరెత్తే అర్హత కూడా సీఎం జగన్ (CM Jagan)కు లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.