Home » Yanamala RamaKrishnudu
రాష్ట్ర ఆర్థికస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని.. దానికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని.. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
గుంటూరు జిల్లా: బీసీల ఐక్యత వర్దిల్లాలి అనే నినాదం నిజం చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
మహానాడు తీర్మానాలపై కమిటీ భేటీ అయింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) నేతృత్వంలో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.
ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆందోళన వ్యక్తం చేశారు.
జనం నమ్మట్లేదనే ఏపీ సీఎం జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు షాకింగ్ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని ఆయన పేర్కొన్నారు.
సీఎం జగన్ (CM Jagan) నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి రాష్ట్రంలోని ప్రజలంతా ఎన్నికల కోసం
తిరుపతి: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు (Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు.