• Home » Wife Killed Husband

Wife Killed Husband

Nandyal Suspicious Death: భర్తను చంపి అత్తింటికే డోర్‌ డెలివరీ...!

Nandyal Suspicious Death: భర్తను చంపి అత్తింటికే డోర్‌ డెలివరీ...!

భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకు ఫోన్‌ చేసి పిలిపించింది.

Delhi Woman muders Husband: అతడి నోరు తెరుచుకోవడం లేదు.. కలిసి చంపేద్దాం రా.. ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..

Delhi Woman muders Husband: అతడి నోరు తెరుచుకోవడం లేదు.. కలిసి చంపేద్దాం రా.. ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.

Love Affair: మరిదితో ఎఫైర్.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన మహిళ.. అడ్డంగా దొరికిందిలా..

Love Affair: మరిదితో ఎఫైర్.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన మహిళ.. అడ్డంగా దొరికిందిలా..

Love Affair: కరన్, సుష్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఈ నేపథ్యంలోనే కరన్‌కు తమ్ముడి వరుసయ్యే రాహుల్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.

Crime: భర్తకు విషం  కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి..

Crime: భర్తకు విషం కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి..

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని భావానికుంట తండాకు చెందిన జాటోత్‌ బాలాజీ..

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.

Raja Raghuvanshi Case: హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

Raja Raghuvanshi Case: హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.

Wife Attack On Husband: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు పీక పిసికి చంపింది

Wife Attack On Husband: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు పీక పిసికి చంపింది

ప్రియుళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. కానీ, ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది.

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే  భర్తను చంపించింది

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే భర్తను చంపించింది

మేఘాలయలో హనీమూన్‌ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది.

Woman Throws Chilli: భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..

Woman Throws Chilli: భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..

Woman Throws Chilli: శంకరమూర్తి శవాన్ని ఇద్దరూ కలిసి ఓ గోనె సంచిలో కుక్కారు. దాన్ని 30 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు.

 Gadwal Case: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవద్దు

Gadwal Case: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవద్దు

అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి