Home » Whatsapp
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్గా వాట్సాప్. దీనిని దాదాపు 3.5 బిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా 2025 మొదటి మూడు నెలల్లో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది. ఇంకొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీరు ప్రతి రోజు వాట్సాప్లో స్టేటస్ పెడతారా.. అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు వాట్సాప్ స్టేటస్గా ఫొటో, వీడియో, టెక్స్ట్ పెట్టి.. దానికి మీకు నచ్చిన పాటలోని లిరిక్స్ను యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్ను ఎలా వాడాలంటే...
ఆర్టీజీఎస్ (రియల్టైమ్ గవరెన్స్ సొసైటీ) రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నది. అయితే, గ్రామీణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆర్టీజీఎస్ నిర్ణయించింది
సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. అయితే అంత మంది ఖాతాలను వాట్సాప్ ఎందుకు తొలగించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
WhatsApp Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ WhatsAppలో ఈ కాలింగ్ ఫీచర్ సదుపాయం పొందుతారు. అదేంటంటే..
వాట్సాప్ సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
AP Inter Exams: మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వీటిని వాట్సప్లో డౌన్ లోడ్ చేసుకో వచ్చు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇకపై ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు వాట్సాప్లోనే అందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..