• Home » West Bengal

West Bengal

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది.

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు.

మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్..

మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్..

పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు పాలించిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి.. దీదీ పాలనకు చరమగీతం పాడింది. అయితే బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కూడా ఉన్నారు.

బెంగాల్‌లో రాజకీయ మార్పు మొదలు.. అసన్‌సోల్‌లో తెరుచుకున్న దుర్గ గుడి

బెంగాల్‌లో రాజకీయ మార్పు మొదలు.. అసన్‌సోల్‌లో తెరుచుకున్న దుర్గ గుడి

బెంగాల్‌లో రాజకీయ మార్పులు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మూతపడిన ఓ ఆలయం.. బీజేపీ భారీ విజయంతో తిరిగి తెరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకెళితే...

దేశవ్యాప్తంగా పెను సంక్షోభం పొంచి ఉంది.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా పెను సంక్షోభం పొంచి ఉంది.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: కేజ్రీవాల్

పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా

పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర నాయకత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను బీజేపీ మంగళవారంనాడు నియమించింది.

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'

బెంగాల్‌లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.

ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..

ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..

పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9వ తేదీన బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది.

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి