• Home » West Bengal

West Bengal

Mamata Banerjee: మహాకుంభ్ 'మృత్యుకుంభ్'గా మారుతోంది... అసెంబ్లీలో మండిపడిన మమత

Mamata Banerjee: మహాకుంభ్ 'మృత్యుకుంభ్'గా మారుతోంది... అసెంబ్లీలో మండిపడిన మమత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు.

Suvendu Adhikari: స్పీకర్‌ పట్ల అనుచిత ప్రవర్తన.. సువేందు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

Suvendu Adhikari: స్పీకర్‌ పట్ల అనుచిత ప్రవర్తన.. సువేందు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఇటీవల సరస్వతి పూజ నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చిందని, దీనిపై చర్చ జరపాలని అగ్నిమిత్ర పాల్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్ నిరాకరించారు.

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.

TMC: పశ్చిమబెంగాల్ వద్దు.. బంగ్లానే ముద్దు

TMC: పశ్చిమబెంగాల్ వద్దు.. బంగ్లానే ముద్దు

రాష్ట్రాల పేర్లు మార్చడం ఇండియాలో కొత్త కాదు. 2011లో ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చారు. ఇతర సిటీలు కూడా పేరు మార్పు సంతరించుకున్నాయి. బాంబే పేరు 1995లో ముంబైగా మారింది. 1996లో మద్రాసు పేరు చెన్నైగా మారింది.

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..

కొందరు తాము చేసేది తప్పని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. తాజాగా ఓ భార్య ఇలాగే చేసింది. కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది. చివరకు ఓ రోజు రాత్రి ఆమె చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..

Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మెజారిటీ లేకున్నా బీజేపీకి అధికారం.. తాజా పుస్తకంలో మమత ఆక్షేపణ

Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మెజారిటీ లేకున్నా బీజేపీకి అధికారం.. తాజా పుస్తకంలో మమత ఆక్షేపణ

తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.

Saif Ali Khan Stabbing Cae: సైఫ్ అలీపై దాడి కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే

Saif Ali Khan Stabbing Cae: సైఫ్ అలీపై దాడి కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే

సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌ను బంగ్లాదేశీయుడుగా పోలీసులు గుర్తించారు. అతను వాడిన సిమ్‌ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ కావడాన్ని గుర్తించారు. దీనిపై ఆరా తీసేందుకు ఇద్దరు సభ్యుల ముంబై టీమ్ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్ వెళ్లింది.

RG Kar Case: ఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై మమత రియాక్షన్

RG Kar Case: ఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై మమత రియాక్షన్

ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Mamata Banerjee: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ

Mamata Banerjee: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చోరబాట్లుదారులను బీఎస్ఎఫ్ ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీఎస్ఎఫ్ డైరెక్టర జనరల్ రాజీవ్ కుమార్ కు ఆమె విజ్జప్తి చేశారు.

Suvendhu Adhikari: మేము అధికారంలోకి వస్తే మమతకు కటకటాలే

Suvendhu Adhikari: మేము అధికారంలోకి వస్తే మమతకు కటకటాలే

మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు టీఎంసీ చీఫ్‌ను జైలుకు పంపుతామని. చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటామని సువేందు అధికారి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి