Home » Weather
ఈ రోజు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు అవశ్యకమని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 42-43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మోస్తరు వర్షాలు, పిడుగులు వర్షాలతో పాటు మరికొన్ని మండలాల్లో క్రమంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది
రాయలసీమ, కోస్తాల్లో వర్షాలు మరియు ఎండల మధ్య వాతావరణ అనిశ్చితి కొనసాగుతోంది. రేపటి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది
విజయవాడలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగరం సజీవంగా మారి, బెంజ్సర్కిల్ ఫ్లై ఓవర్ పై మెరుపు వెలుగులు కనిపించాయి
ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ను తాకనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్నింట్లో ఉక్కపోతతో కూడిన ఎండలు నమోదయ్యాయి
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడనున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.
Thunderstorms In Andhra Pradesh: ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రాజస్థాన్ నుంచి కేరళ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించడంతో, కోస్తా, రాయలసీమలో గురువారం వర్షాలు కురిశాయి. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగుతో కూడిన వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 41-42.5 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది
మే నెలలో దేశవ్యాప్తంగా ఎండలు మంటలు పెట్టనున్నాయి. వాయవ్య, మధ్యభారతంలో వడగాడ్పులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి, చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా ఉన్నాయి. వడదెబ్బతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు