• Home » Warangal

Warangal

Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే: హరీష్ రావు

Harish Rao: పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే: హరీష్ రావు

వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందే అని హరీష్ డిమాండ్ చేశారు.

Warangal Cotton Crisis: పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు

Warangal Cotton Crisis: పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు

పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు పత్తి తరలించకపోవడంతో ఏనుమాముల మార్కెట్ యార్డు బోసిపోయింది.

Medaram Telangana Ministers: మేడారంలో తెలంగాణ మంత్రులు... పునర్నిర్మాణ పనుల పరిశీలన

Medaram Telangana Ministers: మేడారంలో తెలంగాణ మంత్రులు... పునర్నిర్మాణ పనుల పరిశీలన

మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ

చర్లపల్లి జైల్లో బిహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం అయిందని డీసీపీ తెలిపారు. అతని ద్వారా బిహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.

Warangal Rain Impact: వర్ష బీభత్సం.. తీవ్రంగా నష్టపోయిన రైతులు

Warangal Rain Impact: వర్ష బీభత్సం.. తీవ్రంగా నష్టపోయిన రైతులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా..

Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.

CM Revanth Reddy:  మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్..  రోడ్డుపై వరద బాధితుల ఆందోళన

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్.. రోడ్డుపై వరద బాధితుల ఆందోళన

హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది.. GWMC కమిషనర్, మేయర్ వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Warangal Floods: వరంగల్‌ను ముంచెత్తిన తుపాను.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Warangal Floods: వరంగల్‌ను ముంచెత్తిన తుపాను.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy: డేంజర్‌లో 16 జిల్లాలు.. రేపు వరంగల్‌కు సీఎం రేవంత్

CM Revanth Reddy: డేంజర్‌లో 16 జిల్లాలు.. రేపు వరంగల్‌కు సీఎం రేవంత్

అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి