• Home » Vizianagaram

Vizianagaram

Vizainagaram Dist.: ప్రభుత్వ టీచర్ హత్యతో ఉద్రిక్తత

Vizainagaram Dist.: ప్రభుత్వ టీచర్ హత్యతో ఉద్రిక్తత

విజయనగరం జిల్లా: రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యతో తెర్లాం మండలం ఉద్వవోలు ఉద్రిక్తతగా మారింది. వైసీపీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాధిత వర్గానికి చెందినవారు నిందితుల ఇళ్లను ముట్టడించారు.

Botsa Satyanarayan: పొత్తులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa Satyanarayan: పొత్తులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

Vizainagaram: మంత్రి బొత్స ఇలాకాలో వైసీపీకి ఎదురు గాలి..

Vizainagaram: మంత్రి బొత్స ఇలాకాలో వైసీపీకి ఎదురు గాలి..

విజయనగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) ఇలాకాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఎదురు గాలి వీస్తోంది.

Temperature: నిప్పుల కొలిమిలా కోస్తా

Temperature: నిప్పుల కొలిమిలా కోస్తా

కోస్తాలో అనేక ప్రాంతాలు బుధవారం నిప్పుల కొలిమిలా మారాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడం, ఆకాశం నిర్మలంగా ఉండడం

YCP minister Botsa: బొత్స ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు.. మంత్రి ఎలా స్పందించారంటే..

YCP minister Botsa: బొత్స ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు.. మంత్రి ఎలా స్పందించారంటే..

వైసీపీ (YCP)లో వర్గపోరుతో రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి.

Botsa Video Viral : అడ్డంగా బుక్కైన బొత్స.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కంగుతిన్న వైసీపీ.. మంత్రి ఏం చేశారో తెలిస్తే.. !

Botsa Video Viral : అడ్డంగా బుక్కైన బొత్స.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కంగుతిన్న వైసీపీ.. మంత్రి ఏం చేశారో తెలిస్తే.. !

అవును.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Minister Botsa Satyanarayana) అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను (Social Media) బాగా వాడుకోండని..

పల్లెకుచేరని వెలుగులు!

పల్లెకుచేరని వెలుగులు!

రాజాం నియోజకవర్గ కేంద్రం నుంచి సంతకవిటి, వంగర, రేగిడి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయం లేదు. ఈ మార్గంలో పరిమిత ఆర్టీసీ సర్వీసులే నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడుపుతున్నారు. కొన్నేళ్ల కిందట షటిల్‌ సర్వీసులు ఉండేవి. కానీ రహదారులు బాగాలేవన్న సాకు చూపి ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. రోడ్లు అందుబాటులోకి వచ్చినా వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమకు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని గరివిడి సీఐటీయూ నాయకులు ఎ.గౌరునాయుడు డిమాండ్‌ చేశారు.

Rains: ఉత్తరకోస్తాలో వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండలు

Rains: ఉత్తరకోస్తాలో వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండలు

రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న

పార్కింగ్‌ స్థలంగా ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం

పార్కింగ్‌ స్థలంగా ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం ప్రైవేట్‌ వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంగణంలో ప్రతీ రోజూ ప్రైవేట్‌ వాహనాలను పెద్దసంఖ్యలో పార్కింగ్‌ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా అనేక వాహనాల పార్కింగ్‌కి ఈ ప్రాంగణాన్ని వాటి యజమానులు వినియోగించుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి