Home » Visakhapatnam East
విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో ఉమ్మడి ‘పశ్చిమ’ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్కు ఈ రైలును..
పద్మనాభంలోని అనంతపద్మనాభుని దీపోత్సవం బుధవారం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా కార్తీక బహుళ రాత్రి గల అమావాస్య రోజున సాయంత్రం 5.30 గం.లకు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.