Home » Vijayawada
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.
సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదించింది. రూ.3500 కోట్ల దుర్వినియోగంపై విచారణ అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. కాంపిటెంట్ అథారిటీ అనుమతి అవసరం లేదని ఏడీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ, జైలులో సౌకర్యాలు కల్పించాలన్న నిందితుల విజ్ఞప్తికి అంగీకరించింది.
Amaravati: సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు నుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడింది. కారు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో బోల్తాపడడం, ఎవ్వరికి పెద్దగా గాయలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణం కారులో ఉన్న ఇద్దరినీ అక్కడి నుండి తరలించారు.
Ganja Batch Attack: విజయవాడలో గంజాయ్ బ్యాచ్ రెచ్చిపోయింది. బస్టాండ్లో ప్రాంగణంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై పిడిగుద్దులు గుద్ది పారిపోయింది గంజాయ్ బ్యాచ్.
Vamsi Health Issues: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు జిల్లా జైలు అధికారులు.
Indrakeeladri: తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ ఆయనను అభినందించి అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు.
లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు.
టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్థక శాఖ టెక్ ఏఐ 2.0ను ఇవాళ సీఎం ..
AP liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాల మేరకు వీరందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరించారని మొదటి నుంచి సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పొందుపర్చారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.