Home » Vijayawada News
ఫిబ్రవరి తొలివారానికి 4 సచివాలయ టవర్ల నుంచి నీటిని పూర్తి తోడివేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించడానికి రాష్ట్రంలో ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నారా భువనేశ్వరి...
కస్టమ్స్ (ప్రివెంటివ్), సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ఎవేజన్ అధికారులు విజయవాడలో సంయుక్తంగా సోదాలు నిర్వహించి
గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని...
విజయవాడలోని అజిత్సింగ్నగర్, రూరల్ మండలం అంబాపురంలో అనధికారికంగా నిల్వ చేసిన నకిలీ సిగరెట్లు, ఖైనీ ప్యాకెట్లను సెంట్రల్
రాజధానిలో వెంటనే చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కు సన్నద్ధం కావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేశారు.
సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
రాజధాని పనుల్లో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) జోరు పెంచింది. వరుసగా టెండర్లు పిలుస్తున్న సీఆర్డీఏ బాటలో ఏడీసీ కొనసాగుతోంది.
మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.