• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venakaiah Naidu: ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకుంటా...

Venakaiah Naidu: ఏడాదికి ఒక్కసారే శ్రీవారిని దర్శించుకుంటా...

ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Venkaiah Naidu : ఈ ఎన్నికల్లో తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కావద్దు

Venkaiah Naidu : ఈ ఎన్నికల్లో తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కావద్దు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu ) తెలిపారు.

AP Politics : రాజకీయాలపై వెంకయ్య నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

AP Politics : రాజకీయాలపై వెంకయ్య నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి (Tirumala Lord Venkanna) దర్శానానికి వెళ్తూ.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు (Telugu States Politics), వెంకన్న ఆదాయం (Venkanna Hundi) గురించి ప్రస్తావన తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు...

Venkaiahnaidu: అలాంటి వారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందు

Venkaiahnaidu: అలాంటి వారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందు

ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు ఎంతో సేవ చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Venkaiah Naidu:  కళలకు పునరుజ్జీవం కల్పించడానికి విద్యా పాఠ్యాంశాల్లో తిరిగి చేర్చాలి

Venkaiah Naidu: కళలకు పునరుజ్జీవం కల్పించడానికి విద్యా పాఠ్యాంశాల్లో తిరిగి చేర్చాలి

భారతదేశం(India) సంగీత, కళలకు అనాదిగా విశ్వగురు స్థానంలో నిలిచిందని, దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయడానికి విద్య విధానంలో సంగీత, కళలను ప్రవేశపెట్టాలి అని, భారత మాజీ ఉప రాష్ట్రపతి డా ఎం. వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పిలుపు నిచ్చారు.

Venkaiahnaidu: చదువు ర్యాంకుల కోసం కాదు.. ఇష్టపడి, కష్టపడి చదవండి

Venkaiahnaidu: చదువు ర్యాంకుల కోసం కాదు.. ఇష్టపడి, కష్టపడి చదవండి

చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

NRI: వాషింగ్టన్ వేదికగా వెంకయ్య నాయుడుతో ప్రవాస సంఘాల ఆత్మీయ సమావేశం

NRI: వాషింగ్టన్ వేదికగా వెంకయ్య నాయుడుతో ప్రవాస సంఘాల ఆత్మీయ సమావేశం

28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది.

Venkaiahnaidu: దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న మాజీ ఉపరాష్ట్రపతి

Venkaiahnaidu: దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న మాజీ ఉపరాష్ట్రపతి

దేశంలో అవినీతి పెరిగిపోయిందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆంధ్ర లయోల కాలేజ్ ఆడిటోరియంలో శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభలో వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

TANA: తానా మహాసభలకు.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

TANA: తానా మహాసభలకు.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవనున్నారు. ఈ మేరకు...

AP News: పాక ఇడ్లీ తిన్న వెంకయ్యనాయుడు.. అశ్చర్యపోయిన యజమాని

AP News: పాక ఇడ్లీ తిన్న వెంకయ్యనాయుడు.. అశ్చర్యపోయిన యజమాని

AP News: పాక ఇడ్లీ తిన్న వెంకయ్యనాయుడు.. అశ్చర్యపోయిన యజమాని

తాజా వార్తలు

మరిన్ని చదవండి