Share News

Delhi: వెంకయ్య నాయుడిని కలిసిన ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే?

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:28 PM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)ని ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) మర్యాద పూర్వకంగా కలిశారు.

Delhi: వెంకయ్య నాయుడిని కలిసిన ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే?

ఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)ని ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీ(Delhi)లోని త్యాగరాజ మార్గ్‌లో ఉన్న వెంకయ్య ఇంటికి సోమవారం ఉదయం ధన్‌ఖడ్ వెళ్లారు.

ఇటీవలే వెంకయ్యకు కేంద్రం పద్మవిభూషణ్(Padma Vibhushan) బిరుదును ప్రకటించింది. ఈ క్రమంలో ధన్‌ఖడ్ ఆయనను అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 02:29 PM