Home » Vemula Prashanth Reddy
Telangana: అసెంబ్లీలో ఎల్వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనకు నెల రోజులు నిండాయని.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రసాదించడం గురించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్వయంగా ప్రజా దర్భార్లో పాల్గొన్నది ఒక్క రోజు మాత్రమేనని వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు.
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది.
ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్ ప్రసంగం చూస్తే ఆయనను పప్పు అనడంలో తప్పు లేదు అనిపించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
పదవ తరగతి పేపర్ లీక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సంబంధం ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ను మంత్రి హరీష్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో..దళిత బంధుకు భారీగా నిధులు..వేల కోట్ల నిధులు ఇచ్చారు..
ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డి (Harish Rao Prashanth Reddy) రాజ్భవన్ మెట్లెక్కారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళిసై..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి సమర్థించారు.