• Home » Varla Ramaiah

Varla Ramaiah

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు.

 Varlaramaiah: అందుకే రాయి దాడి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య విసుర్లు

Varlaramaiah: అందుకే రాయి దాడి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య విసుర్లు

జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ (CM Jagan) తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్‌ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుస్తోందని... అందుకే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.

AP Elections: అలాంటి వారి వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.. వర్ల రామయ్య..

AP Elections: అలాంటి వారి వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.. వర్ల రామయ్య..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.

Varla Ramaiah: పోలీసు ఆత్మహత్యలకు జగనే కారణం: వర్ల

Varla Ramaiah: పోలీసు ఆత్మహత్యలకు జగనే కారణం: వర్ల

కొంతమంది పోలీసు అధికారులు జగన్‌కు తొత్తులుగా పనిచేయడం వల్ల కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు.

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

Andhrapradesh: ఏపీలో పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని.. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ చేతగాని తనంతోనే పోలీసులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్ ఇవ్వడంలేదని.. టీఏ, డీఏలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.

TDP: ఆ అధికారి ఆదేశాల మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం.. టీడీపీ నేతల మండిపాటు

TDP: ఆ అధికారి ఆదేశాల మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం.. టీడీపీ నేతల మండిపాటు

Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.

AP News: జోగి రమేష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..?

AP News: జోగి రమేష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..?

వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్‌ (Jogi Ramesh)కు ఎస్‌ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.

Varla Ramaiah: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

Varla Ramaiah: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

సీఎం జగన్, వైసీపీ నేత పేర్ని నాని, కర్నూలు ఎస్పీపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని స్కూల్ పిల్లలతో జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

అమరావతి: ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్ దారులను సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి