• Home » Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: రంగంలోకి వంగలపూడి రెష్మిత..!

Vangalapudi Anitha: రంగంలోకి వంగలపూడి రెష్మిత..!

ఎన్నికల వేళ అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఎన్నికల బరిలో నిలిచారు.

Anitha: గీతాంజలిని హత్య చేసింది వైసీపీనే: వంగలపూడి అనిత

Anitha: గీతాంజలిని హత్య చేసింది వైసీపీనే: వంగలపూడి అనిత

అమరావతి: రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా, తెనాలి వాసి గొల్తి గీతాంజలిని వైసీపీనే హత్య చేసిందని, ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.

Anitha: అప్పుడొకలా... ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహారం దారుణం

Anitha: అప్పుడొకలా... ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహారం దారుణం

Andhrapradesh: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు - పవన్‌లు నిలబడ్డారని అన్నారు.

 Anitha : వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేసిన జగన్

Anitha : వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేసిన జగన్

జగన్ ప్రభుత్వం (Jagan Govt) వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేశారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్యాస్టు సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ అసమర్థడని సొంత చెల్లి షర్మిల చెబుతుందని అన్నారు.

Anitha: గుడ్డు పగిలింది... మంత్రి గుడివాడకు అనిత స్ట్రాంగ్ కౌంటర్

Anitha: గుడ్డు పగిలింది... మంత్రి గుడివాడకు అనిత స్ట్రాంగ్ కౌంటర్

Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై... మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌మీట్‌లోనే అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.

Anitha: ఈ సౌకర్యం జగన్‌కు, భారతి రెడ్డికీ లేదు: అనిత

Anitha: ఈ సౌకర్యం జగన్‌కు, భారతి రెడ్డికీ లేదు: అనిత

విశాఖ: వై నాట్ 175 నుంచి... సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని, మంత్రి రోజా అవినీతిని నగరి పార్టీ నేతలు, ప్రజలే చెబుతున్నారన్నారు.

Anitha: విశాఖ సంఘటన అమానుషం: వంగలపూడి అనిత

Anitha: విశాఖ సంఘటన అమానుషం: వంగలపూడి అనిత

విశాఖ: నగరంలో జరిగిన సంఘటన అమానుషమని.. మాట్లాడితే ‘‘సిఎం జగన్...నా ఆడ బిడ్డలు, నా అక్క చెల్లెలు అంటారు.. కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు.. నాలుగునరేళ్లుగా మహిళాలపై యదేచ్ఛగా అఘాత్యాలుజరుగుతున్నాయి..’’ అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

Anitha: నాలుగున్నరేళ్ళగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ ఆటలు..

Anitha: నాలుగున్నరేళ్ళగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ ఆటలు..

టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అని చెప్పి ఎన్నికలో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని అన్నారు.

Anitha: లిక్కర్ మీద సీఎం జగన్ లక్ష కోట్లు  సంపాదించారు

Anitha: లిక్కర్ మీద సీఎం జగన్ లక్ష కోట్లు సంపాదించారు

చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలూ చంద్రబాబుకు నీరాజనం పట్టారు. రాజమండ్రి నుంచి ఇంటికి చేరడానికి 14 గంటల సమయం పట్టింది. బెయిల్ వచ్చే ముందు రోజు కూడా అక్రమ కేసులు

Anitha: లోకేశ్-పవన్‌ను చూసి వైసీపీలో వణుకు

Anitha: లోకేశ్-పవన్‌ను చూసి వైసీపీలో వణుకు

తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి

తాజా వార్తలు

మరిన్ని చదవండి