• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: 2026  డిసెంబరు నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి: ఉత్తమ్‌

Uttam: 2026 డిసెంబరు నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి: ఉత్తమ్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను 2026 డిసెంబరు చివరినాటికి పూర్తి చేయనున్నట్టు సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Uttam: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు

Uttam: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు

కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్‌ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీచేయడం ద్వారా 31లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Ration Cards: అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Ration Cards: అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీటి మీద అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

Uttam Kumar Reddy: రైతులను పూజించే ప్రభుత్వం మాది..

Uttam Kumar Reddy: రైతులను పూజించే ప్రభుత్వం మాది..

రైతులను పూజించే ప్రభుత్వం తమదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

TG NEWS: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం: ఎప్పట్నుంచంటే?

TG NEWS: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం: ఎప్పట్నుంచంటే?

ఐదేళ్ల పాటు రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులకు తమ మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Uttam: పాలమూరు, కల్వకుర్తి, బీమా పనులు చేపట్టాలి

Uttam: పాలమూరు, కల్వకుర్తి, బీమా పనులు చేపట్టాలి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-3లో కెనాల్‌ సవరణ అంచనాలను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు.

Uttam: రాష్ట్ర ఏర్పాటులో నాది క్రియాశీల పాత్ర

Uttam: రాష్ట్ర ఏర్పాటులో నాది క్రియాశీల పాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో తనది క్రియాశీలక పాత్ర అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

Uttam Kumar Reddy: ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది

Uttam Kumar Reddy: ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది

‘వన్‌ మ్యాన్‌ షో.. వన్‌ ఫ్యామిలీ రూల్‌కు కాలం చెల్లింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు పవర్‌ ఫుల్‌. 24/7 పనిచేస్తున్నాం.

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఈ దఫాలోనే పూర్తి

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఈ దఫాలోనే పూర్తి

తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే (ప్రస్తుత టర్మ్‌లోనే) శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Uttam: నేడు నల్లగొండకు రేవంత్‌

Uttam: నేడు నల్లగొండకు రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి