• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడ మే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ దిశగానే పనిచేయాలని వారికి సూచించారు.

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలని, బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు.

BRS: కేసీఆర్‌పై కోపంతో  రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

BRS: కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్‌లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

CM Revanth Delhi Tour: రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ ఎవరెవరిని కలిశారంటే

CM Revanth Delhi Tour: రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ ఎవరెవరిని కలిశారంటే

CM Revanth Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి బీజీబిజీగా గడుపుతున్నారు. తొలిరోజు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌తో సుదీర్ఘ చర్చలు జరిపిన సీఎం.. రెండో రోజుల కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో సమావేశమయ్యారు.

 Telangana CM Change: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Telangana CM Change: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Telangana CM Change: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని తెలంగాణ ఎమ్మెల్యే స్సష్టం చేశారు. ఆ ఆపరేషన్ కోసమే తెలంగాణ కొత్త ఇన్ ఛార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేట్టారని స్పష్టం చేశారు. మరికొద్ది మాసాల్లో ఈ సీఎం మార్పు ఉంటుందన్నారు. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకకుండా ఆయన కేబినెట్‌లోని మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని గుట్టు విప్పారు.

Uttam: హరీశ్‌.. మాట్లాడేందుకు సిగ్గుండాలి

Uttam: హరీశ్‌.. మాట్లాడేందుకు సిగ్గుండాలి

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారేనని ధ్వజమెత్తారు.

యాడిట్‌ పెట్టండి.. ఎంత ఖర్చయినా భరిస్తాం!

యాడిట్‌ పెట్టండి.. ఎంత ఖర్చయినా భరిస్తాం!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్‌ (దోమలపెంట నుంచి) 14 కిలోమీటర్ల వద్ద యాడిట్‌ (సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం) పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు చెప్పారు.

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు..  హరీష్‌రావుపై మంత్రి  ఉత్తమ్‌  ఫైర్

Uttam Kumar Reddy: జగన్‌తో కుమ్మక్కై ..తెలంగాణకు అన్యాయం చేశారు.. హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్

Uttam Kumar Reddy: మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. .. పాలమూరు రంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు.

Uttam: రేపటితో సహాయ చర్యలు పూర్తి

Uttam: రేపటితో సహాయ చర్యలు పూర్తి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనలో సహాయ కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

 Uttam Kumar Reddy: టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..

Uttam Kumar Reddy: టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..

Uttam Kumar Reddy: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం టన్నెల్‌లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రకృతి వైపరిత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందేవారి గురించి మాట్లాడలేనని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి