• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం

Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌ్‌సలో ఒక మోటార్‌ను ఈ నెల 19వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Uttam: వేసవిలో ‘తుమ్మిడిహెట్టి’ పనులు: ఉత్తమ్‌

Uttam: వేసవిలో ‘తుమ్మిడిహెట్టి’ పనులు: ఉత్తమ్‌

సాంకేతిక పరమైన అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వచ్చే వేసవిలో చేవెళ్ల ప్రాణహిత -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Uttam: రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతి నిరాకరణ

Uttam: రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతి నిరాకరణ

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ) అనుమతిని నిరాకరించింది.

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడ మే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ దిశగానే పనిచేయాలని వారికి సూచించారు.

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలని, బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి