• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం

Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌ్‌సలో ఒక మోటార్‌ను ఈ నెల 19వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Uttam: వేసవిలో ‘తుమ్మిడిహెట్టి’ పనులు: ఉత్తమ్‌

Uttam: వేసవిలో ‘తుమ్మిడిహెట్టి’ పనులు: ఉత్తమ్‌

సాంకేతిక పరమైన అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వచ్చే వేసవిలో చేవెళ్ల ప్రాణహిత -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Uttam: రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతి నిరాకరణ

Uttam: రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతి నిరాకరణ

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ) అనుమతిని నిరాకరించింది.

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం

చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడ మే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ దిశగానే పనిచేయాలని వారికి సూచించారు.

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలని, బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు.

BRS: కేసీఆర్‌పై కోపంతో  రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

BRS: కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్‌లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి