• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: రేపటితో సహాయ చర్యలు పూర్తి

Uttam: రేపటితో సహాయ చర్యలు పూర్తి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనలో సహాయ కార్యక్రమాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

 Uttam Kumar Reddy: టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..

Uttam Kumar Reddy: టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..

Uttam Kumar Reddy: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం టన్నెల్‌లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రకృతి వైపరిత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందేవారి గురించి మాట్లాడలేనని చెప్పారు.

Uttam: బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలు మానాలి

Uttam: బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలు మానాలి

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Uttam: ఆ 8 మందిని కాపాడుతాం

Uttam: ఆ 8 మందిని కాపాడుతాం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం పనుల్లో అనుకోని ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడతామన్నారు.

Uttam: పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలే

Uttam: పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలే

పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్‌ఎస్‌ సర్కారు పూర్తి చేయలేదని, దీని వల్ల 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కోల్పోయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు.

Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Minister Uttam Kumar Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు.

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ గురువారం జలసౌధలో భేటీ అయ్యారు.

Uttam: జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు

Uttam: జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నాడు నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే నీటిపారుదల శాఖను అన్ని విధాలా నాశనం చేశారన్నారు.

నెల రోజుల్లోగా ‘సీతారామ’కు సాంకేతిక అనుమతులు

నెల రోజుల్లోగా ‘సీతారామ’కు సాంకేతిక అనుమతులు

సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు నెల రోజుల్లోగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి