Home » UPI payments
రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .
దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.
NPCI బోర్డు.. RBI ఆమోదంతో భారత్ వెలుపల రూపే (డొమెస్టిక్ కార్డ్ స్కీమ్), UPI పేమెంట్స్ అమలు చేయడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)ని ప్రారంభించింది. UPI ప్రస్తుతం భారత్ సహా భూటాన్, మారిషస్, సింగపూర్, శ్రీలంక, UAE, ఫ్రాన్స్ వంటి ఆరు దేశాల్లో అందుబాటులో ఉంది.
డిజిటల్ భిక్షగాడి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి యూపీఐ(Flipkart UPI) హ్యాండిల్ను ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్కి(Flipkart) చెందిన 500 మిలియన్లకుపైగా కస్టమర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్కార్ట్ యాప్ బయట
UPI Payments: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తోంది. దీని కారణంగా మనీ ట్రాన్స్ఫర్ సెకన్లలో పూర్తవుతుంది. ఫోన్ తీసుడే.. డబ్బు కొట్టుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఈ స్పీడ్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పొరపాటుగా ఒకరికి పంపించాల్సిన డబ్బు.. తెలియని వారికి పంపడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా మంగళవారం నాడు యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. యూజర్లు పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇందుకు కారణం.. బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడమే. అనేక బ్యాంక్ సర్వర్లు విస్తృతంగా అంతరాయాలను ఎదుర్కోవడం వల్లే.. యూపీఐ పేమెంట్స్ విఫలమయ్యాయి.
NPCI: ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్యాక్టివ్గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్లను ఆదేశించింది.
బ్రిటన్లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.