Home » UPI payments
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక నుంచి 15సెకన్లలోనే పూర్తవుతాయి.
యూపీఐ లావాదేవీలపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 వేలకు పైబడి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ చార్జీలు వర్తిస్తాయి.
మనదేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.
మనదేశంలో యూపీఐ చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు అందరికీ చాలా మంది యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.
యూపీఐ చెల్లింపుల సమయంలో అప్పుడప్పుడు తప్పు అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ టైప్ చేయడం వంటి కారణాలతో చెల్లింపులు జరుగుతుంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యూపీఐ కొత్త రూల్ (UPI New Rule) తీసుకొచ్చింది. దీని ద్వారా ఇకపై అలాంటి చెల్లింపులను కట్టడి చేయవచ్చని తెలిపింది.
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారన్న వార్తలు తప్పుడువని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో లేదని ఆర్థిక శాఖ పేర్కొంది
IPL-UPI: యూపీఐ కంపెనీలను భయపెడుతోంది ఐపీఎల్. క్యాష్ రిచ్ లీగ్ వల్ల తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో యూపీఐ చెల్లింపుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో పలుమార్లు మీ UPI చెల్లింపులు విఫలమవుతుంటాయి. అలాంటి క్రమంలో పలు విషయాలను పరిశీలించాలని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ, టీడీఎస్, టీసీఎస్ నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి