Home » Ukraine
రష్యా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయని తెలిపింది. శాంతిస్థాపనకు ఐరోపా దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. చర్చలకు ద్వారాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, శాంతిస్థాపనకు రష్యా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయానికి మద్దతు తెలిపారు. రష్యాతో ఇంకా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు న్యాయమైనవే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆగంతకుడు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో పరుబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్లో ప్రముఖ నేతగా పేరున్న పరుబీ 2010లో ఉక్రెయిన్ పార్లమెంటు స్వీకర్గా పనిచేశారు.
ఈరోజు (ఆగస్టు 24న) ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు ఉక్రెయిన్కి మద్దతు తెలుపగా, మరికొన్ని దేశాలు మాత్రం సాయం ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు పడింది. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో జెలెన్స్కీకి మద్దతుగా పలువురు ఐరోపా నేతలు కూడా పాల్గొంటారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? యుద్ధానికి మూల కారణాల్లో ఒకటైన భూభాగాల అప్పగింత ఓ కొలిక్కి వస్తుందా? అలాస్కాలో చర్చలు సఫలమయ్యాయని ట్రంప్, పుతిన్ ఇద్దరూ గట్టిగా చెప్పడం
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా నిర్మాణాత్మక సహకారం అందించేందుకు తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ట్రంప్తో చర్చల కోసం సోమవారం తాను అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అలస్కాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ భేటీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగిన ఈ సమావేశం సానుకూలం అని ఇద్దరు నాయకులూ ప్రకటించారు. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.