Home » Udayanidhi Stalin
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. భాష గురించి అడిగితే ఈడీతో దాడులు చేయిస్తారా.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక త్రిభాషా విధానంపై తాము నిలదీస్తున్నందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధిపై ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంభందించి సుప్రీంకోర్టు స్టే విధించింది
పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..
భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానం అమలు చేసి హిందీ భాషకు పట్టంగట్టే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ‘మోదీ గెట్ అవుట్’ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటి అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.
కలైంజర్ మహిళా సాధికారిక నగదు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహిణులందరికీ మార్చిలోగా రూ.1000 చెల్లించనున్నట్లు బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సభ్యుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.37 కోట్లతో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు.
అన్ని మతాలూ ఆత్మీయ భావాలనే బోధిస్తున్నాయని, తానొక క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.