• Home » Udayanidhi Stalin

Udayanidhi Stalin

Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

‘రాజకీయాస్త్రానికి కాదేదీ అనర్హం’ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడమే అనేలా అధికార, విపక్షాలు తయారయ్యాయి. జనాల మధ్య చిచ్చుపెడుతున్నామా? సమాజానికి కీడు తలపెడుతున్నామా?, అనర్థాలకు ఆజ్యం పోస్తున్నామా?.. అనే ఇంగితం లేకుండా సున్నిత అంశాలను సైతం అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఈ ఒరవడి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వైఖరి ఆందోళనలను పెంచుతోంది.

Udhayanidhi Stalin: కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన అనలేదా?

Udhayanidhi Stalin: కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన అనలేదా?

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనలేదా అని ప్రశ్నించారు.

BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

సనాతన ధర్మం నిర్మూలించాలని హిందువులను అవమాన పరిచారు. కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. ఉధయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు పట్టలేదు. కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలి. గజినీ నుంచి ఔరంగ జేబులు, షాజహాన్, నిజాం, రజాకార్లు, మజ్లీస్‌లు ఎవరు దాడి చేసినా గుడులు, గోపురాలు, హత్యలు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది.’’

AP BJP Chief: తమిళనాడు మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పురందేశ్వరి తీవ్ర విమర్శలు

AP BJP Chief: తమిళనాడు మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పురందేశ్వరి తీవ్ర విమర్శలు

సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్‌ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య...రాజ్యాంగ విరుద్ధమన్నారు.

 Udayanidhi Stalin: సనాతన ధర్మాన్ని   నిర్మూలించాలి

Udayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (CM MK Stalin)కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin) పిలుపిచ్చారు.

Eradicate Sanatana : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ మద్దతు..

Eradicate Sanatana : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ మద్దతు..

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు.

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ‘నీట్‌’ ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలి

Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ‘నీట్‌’ ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలి

‘నీట్‌’ భయంతో, వైద్యులు కాలేమన్న బాధతో విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని

Minister Udayanidhi: రూ.15 లక్షలన్నారు..15 పైసలు కూడా ఇవ్వలేదు!

Minister Udayanidhi: రూ.15 లక్షలన్నారు..15 పైసలు కూడా ఇవ్వలేదు!

అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు

Udayanidhi: మోదీపై మంత్రి సెటైర్లు.. పైలట్‌ లేకుండా వెళ్తారేమో కానీ.. అదానీ లేకుండా మాత్రం వెళ్లరు..

Udayanidhi: మోదీపై మంత్రి సెటైర్లు.. పైలట్‌ లేకుండా వెళ్తారేమో కానీ.. అదానీ లేకుండా మాత్రం వెళ్లరు..

ప్రధాని మోదీ పైలెట్‌ లేకుండా విమానంలో వెళ్తారేమో కానీ, అదానీ తోడు లేకుండా వెళ్లరని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి

తాజా వార్తలు

మరిన్ని చదవండి