Home » Twitter
ఎవరైనా.. పార్టీకి వెళ్తే అందరితో కలివిడిగా కలిసిపోతారు. పాత దోస్తులు, తోటి ఉద్యోగులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లతో
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వైరల్ గా మారారు.
హీరోలు మూన్ వాక్ చేసి ఫ్యాన్స్ మనసులు కొల్లగొడుతుంటారు. కానీ ఈ యువతి ఆకాశంలో చేసిన సాహసం చూస్తే..
Mumbai Indians: ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబైలో చేరాడు.
అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.
ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.
Israel-Hamas War: తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనిషి చేయలేనిదంటూ ఏదీ లేదనే చెప్పొచ్చు. కొందరు తమ టాలెంట్కి పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంలో...
అమరావతి: భారత దేశానికి నరేంద్ర మోదీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే.. మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడని అన్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయం ఆదా చేసే ఉద్దేశంతో 'ఆన్లైన్ షాపింగ్' (Online Shopping) వైపు మొగ్గు చూపుతున్నారు. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఆన్లైన్ వేదికగా చిటికెలలో దొరికిపోతుండడంతో ఆన్లైన్ షాపింగ్ అనేది జనాలకు చాలా ఈజీ అయిపోయింది.