• Home » TRS

TRS

Vijayashanti: రైతుల ప్రాణాలు తీసే రాక్షస ప్రభుత్వం టీఆర్ఎస్

Vijayashanti: రైతుల ప్రాణాలు తీసే రాక్షస ప్రభుత్వం టీఆర్ఎస్

Hyderabad: చెరువు నీరు తన పొలంలోకి వచ్చి చేరుతుండడంతో పంట నష్టపోతున్నానని.. తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ పుట్ట అంజయ్య(28) అనే రైతు సెల్‌ టవర్‌ ఎక్కి రుమాలుతో ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో

MLC Kavitha: రేపు హాజరుకాలేనని సీబీఐకి లేఖ

MLC Kavitha: రేపు హాజరుకాలేనని సీబీఐకి లేఖ

Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రమేయం ఉందంటూ సీబీఐ (CBI) ఇటీవల ఆమెకు నోటీసు ఇచ్చింది. ఈ నెల 6న సీబీఐ ముందు ఆమె హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణ కోసం మరో తేదీని ఫిక్స్ చేయాలని

All Party Meet: కీలక సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

All Party Meet: కీలక సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

బీజేపీతో ఘర్షణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని సమాచారం.

YS Sharmila: నా పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుంది

YS Sharmila: నా పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుంది

Hyderabad: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్‌కు అంతిమయాత్ర కాబోతుందని అన్నారు. ఇటీవల తన పాదయాత్రను అడ్డుకోవడంపై

CM KCR: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే

CM KCR: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు.

Minister Gangula: ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదు...

Minister Gangula: ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదు...

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ (Fake CBI Officer Srinivas) అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు.

Kavitha: ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మరోసారి సీఎం కేసిఆర్‌తో భేటీ

Kavitha: ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మరోసారి సీఎం కేసిఆర్‌తో భేటీ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

సీఎం కేసీఆర్(CM KCR) చెప్పే బీఆర్ఎ‌స్ పార్టీ (BRS party)జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసునని బీజేపీ(BJP)సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) వ్యాఖ్యానించారు.

CBI Notice: తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానన్న కవిత

CBI Notice: తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానన్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

CBI: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

CBI: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha)కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి