Home » TRS
ఆర్మూర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ సిద్ధిపేట
Hyderabad: చెరువు నీరు తన పొలంలోకి వచ్చి చేరుతుండడంతో పంట నష్టపోతున్నానని.. తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ పుట్ట అంజయ్య(28) అనే రైతు సెల్ టవర్ ఎక్కి రుమాలుతో ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో
Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రమేయం ఉందంటూ సీబీఐ (CBI) ఇటీవల ఆమెకు నోటీసు ఇచ్చింది. ఈ నెల 6న సీబీఐ ముందు ఆమె హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణ కోసం మరో తేదీని ఫిక్స్ చేయాలని
బీజేపీతో ఘర్షణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని సమాచారం.
Hyderabad: సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్కు అంతిమయాత్ర కాబోతుందని అన్నారు. ఇటీవల తన పాదయాత్రను అడ్డుకోవడంపై
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు.
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ (Fake CBI Officer Srinivas) అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్(CM KCR) చెప్పే బీఆర్ఎస్ పార్టీ (BRS party)జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసునని బీజేపీ(BJP)సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) వ్యాఖ్యానించారు.