Home » Transgenders
హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్స్ గ్రూపుల మధ్య వివాదం ఇద్దరు మృతికి కారణమైంది. ఏదో భయపెట్టేందుకో లేదా మరోదానికో ట్రాన్స్ జెండర్స్ వంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే, శరీరానికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో..
హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.
ట్రాన్స్జెండర్స్కి స్వావలంబన చేకూర్చడానికి, సమాజంలోని ప్రధాన స్రవంతితో వాళ్లని మమేకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాది కోసం వారికి రుణ సహాయం కూడా..
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే హిజ్రాల సంఘం నాయకురాలు మానికల హాసిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులో 15మంది నిందితులను గుర్తించామని, వారిలో 12మందిని అరెస్టు చేశామని తెలిపారు.
అబ్బాయిగా ఉన్న తను అమ్మాయిగా మారిన క్రమాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. 23 ఏళ్ల ఆర్యన్ తన పేరును సైతం అనయాగా మార్చుకున్నాడు. హార్మోన్ శస్త్ర చికిత్స చేసుకుంటున్న సమయంలో దాదాపు 10 నెలల పాటు తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పటికే ఈ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో ..
రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది.