Home » TPCC Chief
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కు సంబంధించి ఓయూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతలను రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న నిరుద్యోగ దీక్షకు వెళ్లనీయకుండా పోలీసులు గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. గంటపాటు రేవంత్ను సిట్ విచారించింది.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి (SIT Office) వెళ్లనున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.
సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని, ఆ నోటీసులకు భయపడేది లేదని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసు (Paper Leakage Case)లో సిట్ అధికారులు (SIT Officials) దూకుడు పెంచారు.
తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతో మనస్థాపానికి గురై సిరిసల్లకు చెందిన నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.