• Home » TMC

TMC

Congress: టీఎంసీతో 'పొత్తు' పెటాకులపై కాంగ్రెస్ తొలి రియాక్షన్...

Congress: టీఎంసీతో 'పొత్తు' పెటాకులపై కాంగ్రెస్ తొలి రియాక్షన్...

'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ''ఎక్స్'' వేదికగా అన్నారు.

Lok Sabha Elections: 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

Lok Sabha Elections: 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్‌ లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు.

Sri Rama Navami: శ్రీరామ నవమికి తొలిసారిగా హాలిడే ప్రకటించిన సీఎం..ఎన్నికల కోసమేనా?

Sri Rama Navami: శ్రీరామ నవమికి తొలిసారిగా హాలిడే ప్రకటించిన సీఎం..ఎన్నికల కోసమేనా?

సీఎం మమత బెనర్జీ తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు రోజుగా ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఆ పార్టీలో చేరనున్నారా? వారి భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఆ పార్టీలో చేరనున్నారా? వారి భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్‌కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.

PM Modi: మహిళల రక్షణను దీదీ ప్రభుత్వం గాలికొదిలేసింది: ప్రధాని మోదీ

PM Modi: మహిళల రక్షణను దీదీ ప్రభుత్వం గాలికొదిలేసింది: ప్రధాని మోదీ

తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సభకు భారీగా మహిళలు వచ్చారు.

 PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ

PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి అండర్ రివర్ మెట్రో రైలును ప్రధాని మోదీ బుధవారం కోల్ కతాలో ప్రారంభించారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన రైలు మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.120 కోట్ల ఖర్చు చేశారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించారు. 10.8 కిలోమీటర్లు భూగర్గంలో ఉంది.

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.

Sandeshkhali probe: సీబీఐకి షాజహాన్ షేక్‌ను అప్పగించండి.. హైకోర్టు సంచలన ఆదేశం

Sandeshkhali probe: సీబీఐకి షాజహాన్ షేక్‌ను అప్పగించండి.. హైకోర్టు సంచలన ఆదేశం

ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్‌ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కోల్‌కత్తా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడుషేక్ షాజహాన్ ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

TMC: టీఎంసీకి ఎమ్మెల్యే తపాస్ రాయ్ షాక్.. ఎమ్మెల్యే పదవీ, పార్టీకి రాజీనామా

TMC: టీఎంసీకి ఎమ్మెల్యే తపాస్ రాయ్ షాక్.. ఎమ్మెల్యే పదవీ, పార్టీకి రాజీనామా

లోక్ సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బరానగర్ ఎమ్మెల్యే తపాస్ రాయ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీతోపాటు, పార్టీకి రాజీనామా సమర్పించారు.

TMC: సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేస్తారా..? లేదా..? కునాల్ ఘోష్ బెదిరింపు

TMC: సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేస్తారా..? లేదా..? కునాల్ ఘోష్ బెదిరింపు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్‌‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి