Home » Tirupathi News
బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.
తిరుపతి జీవకోన ప్రాంతంలో రాజేశ్ అనే వ్యక్తి భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి నివాసం ఉంటున్నారు. రాజేశ్, భార్య సుమతి రెండు మీ-సేవా కేంద్రాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ మూడేళ్ల కిందట రాజేశ్ వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు.
Tirupati incident: తిరుపతిలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ కుటుంబాన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవ్వకపోవడంతో బెదరింపులకు దిగారు. పోలీసులు కిడ్నిప్నకు గురైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Parking issues: తిరుపతిలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. అతని అనుచరులతో ఆటో డ్రైవర్పై దాడికి దిగారు. విచక్షణ రహితంగా ఆటో డ్రైవర్పై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాహనదారులు చెబుతున్నారు.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
TTD Board Decisions: టీటీడీ పాలక మండలి ఈరోజు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో మొదలైన వైద్యజ్యోతి శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.
CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాలా, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల జూన్ నెల లక్కీడిప్ కోటాను టీటీడీ మంగళవారం ఉదయం పది గంటలకు అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేయనుంది.
Tirumala Temple Security: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం అయ్యినప్పటికీ ఏకంగా ఆలయం వద్దే కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.