• Home » Tirupathi News

Tirupathi News

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

Biotechnology: బయోటెక్నాలజీతో జంతువులకు మెరుగైన ఆరోగ్యం

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌

ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ‘మార్గదర్శి’గా మారారు.

DT: డీటీ లేరని.. కౌన్సెలింగ్‌ ఆగుతుందా?

DT: డీటీ లేరని.. కౌన్సెలింగ్‌ ఆగుతుందా?

ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువుంది. డీటీ లేరని శ్రీకాళహస్తిలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు.

Tirumala: టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

Tirumala: టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్‌కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి సస్పెండ్‌ చేశారు.

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం

గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.

Tirumala Accident: తిరుమల ఘాట్‌లో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Tirumala Accident: తిరుమల ఘాట్‌లో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఓ భక్తురాలు తిరుమల ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.

Land: భూ ఆక్రమణ

Land: భూ ఆక్రమణ

గుట్టలపై ఆక్రమణదారు కన్నుపడింది. ఇలా రిజర్వు ఫారెస్టులో ఎక్స్‌కవేటరుతో చదును చేసి ఆక్రమణకు మొదలు పెట్టారు చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన వ్యక్తి.

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

జ్యూస్‌ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి