Home » Tirumala
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో 16వ తేదీన ఆణివార ఆస్థానం జరగనున్న నేపథ్యంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు గురువారం రాత్రి 9 గంటల సమయంలో...
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా(ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరిట కళాకారుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు....
Tirumala Devotees: తిరుమల శ్రీవారిని జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
జూన్ నెలలో తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం లభించింది. గత నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.
తిరుమలలోని అలిపిరి చెక్పాయింట్ వద్ద సోమవారం ఉదయం లగేజీ స్కానర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్సులు, సొంత, అద్దె వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని ఇక్కడి స్కానర్లలో తనిఖీ చేస్తారు.
శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఓ భక్తురాలు తిరుమల ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.