• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు...

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు.

CM Chandrababu : బాధ్యత లేదా?

CM Chandrababu : బాధ్యత లేదా?

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం

TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది.

తిరుపతి ఘటన దిగ్ర్భాంతికరం..

తిరుపతి ఘటన దిగ్ర్భాంతికరం..

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి