• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Thummala: నేనున్న క్యాబినెట్‌ ముందుకు కాళేశ్వరం తుది నివేదిక రాలేదు

Thummala: నేనున్న క్యాబినెట్‌ ముందుకు కాళేశ్వరం తుది నివేదిక రాలేదు

తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మంజూరు అంశమూ క్యాబినెట్‌ ముందుకు రాలేదని చెప్పారు.

Farmers: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించండి

Farmers: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించండి

రైతు భరోసాతో పాటుగా స్ర్పేయర్లు, టార్పాలిన్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్రాలు, డ్రిప్‌ పరికరాలను సబ్సిడీపై అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు.

Tummala: నేడు రైతు నేస్తం ప్రారంభం

Tummala: నేడు రైతు నేస్తం ప్రారంభం

వ్యవసాయ విశ్వవిదాలయ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో మాట్లాడనున్నారు.

Tummala: 25లోపు రైతుభరోసా

Tummala: 25లోపు రైతుభరోసా

వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనందున ఈనెల 25లోపు రాష్ట్రంలోని సాగుచేసే రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

Minister Thummala: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Minister Thummala: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.

Tummala: ఈటల, హరీశ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు

Tummala: ఈటల, హరీశ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు.. మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: కేంద్రం పూర్తిస్థాయిలో ఎరువులను సరఫరా చేయడం లేదు

Tummala: కేంద్రం పూర్తిస్థాయిలో ఎరువులను సరఫరా చేయడం లేదు

మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువులను పూర్తి స్థాయిలో అందించడం లేదని, ఈ విషయంపై 9న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు.

Tummala: 35,000 మందికి 2,500 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు: తుమ్మల

Tummala: 35,000 మందికి 2,500 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు: తుమ్మల

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Thummala: వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా

Thummala: వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా

వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ

రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి