Home » Thummala Nageswara Rao
TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.
ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సాగు భూములకు రైతుభరోసా ఇస్తామంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎందుకు కడుపు మండుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
Minister Thummala Nageswara Rao: వచ్చే ఐదేళ్లలో 4లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.
వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
CM Revanth Reddy: నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశామన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Minister Thummala Nageswara Rao: నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరానికి కేబుల్ బ్రిడ్జి ఐకానిక్గా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు.