Home » terrorist
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ.
Police Custody: ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.
ఉగ్రవాద అనుమానితులు సిరాజ్, సమీర్లపై ఎన్ఐఏ, ఏటీఎస్, స్థానిక పోలీసులు మూడోరోజు విచారణ కొనసాగించారు. వారు ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారనే అంశంపై విచారణ జరిగింది.
సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్పై ఉగ్రవాద పంటలు వేసే కుట్రలపై విచారణ కొనసాగుతోంది. విజయనగరం మరియు ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా ఉంది.
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో ఉగ్రవాదాలకు సంబంధమున్నట్టు నిందితులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు విచారిస్తున్నారు. సిరాజ్ ప్రశ్నలకు “తెలీదు”, “మర్చిపోయాను” అంటూ అస్పష్ట సమాధానాలు ఇచ్చాడు.
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సింక్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతి కలిగిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మరియు హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ పై ఎన్ఐఏ అధికారులు ఆర్థిక మూలాలు, బ్యాంకు ఖాతాలు, కాల్ డేటా తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్కి 10 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు సమాచారం, మరియు ఆయన ఆర్థిక లావాదేవీలను విశ్లేషించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఉగ్రవాదులతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని సమీర్ సోదరి అలియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తమ కుటుంబాన్ని తప్పుగా చూపించడంపై ఆమె స్పందించారు.