Home » terror attack
పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనేది ఉందని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందనిదని, ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు.
విజయనగరం జిల్లాలో ఉగ్రవాదాలకు సంబంధమున్నట్టు నిందితులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు విచారిస్తున్నారు. సిరాజ్ ప్రశ్నలకు “తెలీదు”, “మర్చిపోయాను” అంటూ అస్పష్ట సమాధానాలు ఇచ్చాడు.
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.
సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతున్న పాక్ .. బలోచిస్థాన్లో స్కూలు బస్సుపై ఆత్మాహుతి దాడి ఘటనను భారత్కు అంటగట్టే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో ప్రత్యర్థి ఇండియా ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ మిలటరీ వింగ్ భారత్పై అక్కలు వెళ్లగక్కింది.
విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతి కలిగిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మరియు హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ పై ఎన్ఐఏ అధికారులు ఆర్థిక మూలాలు, బ్యాంకు ఖాతాలు, కాల్ డేటా తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్కి 10 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు సమాచారం, మరియు ఆయన ఆర్థిక లావాదేవీలను విశ్లేషించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఉగ్రవాదులతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని సమీర్ సోదరి అలియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తమ కుటుంబాన్ని తప్పుగా చూపించడంపై ఆమె స్పందించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాద సానుభూతిపరులపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు ఆదేశించారు.
Africa Al Qaeda Terrorists: అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మూకుమ్మడిగా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా 200 మంది సైన్యాన్ని అతి దారుణంగా హతమార్చారు. ఇదేగాక ఉగ్రమూకలు ప్రజలను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు