• Home » Telangana Politics

Telangana Politics

MLC Kavitha: తప్పుడు కేసు పెట్టారు.. న్యాయపరంగా పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తప్పుడు కేసు పెట్టారు.. న్యాయపరంగా పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam Case) కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత.. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు.

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ స్థానంపై టెన్షన్ నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కుమార్తె క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌గా.. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైర‌తాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Kavitha Delhi Liquor case: కవిత కేసులో మరో ట్విస్ట్.. రిమాండ్ పై జడ్జి ఏమన్నారంటే?

Kavitha Delhi Liquor case: కవిత కేసులో మరో ట్విస్ట్.. రిమాండ్ పై జడ్జి ఏమన్నారంటే?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వరుస ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.నిన్న హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. ఈ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ తదుపరి విచారణ మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.

MLC Kavitha: కవిత్ అరెస్ట్.. కేటీఆర్‌పై పోలీసులకు ఈడీ ఫిర్యాదు

MLC Kavitha: కవిత్ అరెస్ట్.. కేటీఆర్‌పై పోలీసులకు ఈడీ ఫిర్యాదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్‌లను తాను ట్యాపింగ్‌ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: వడివడిగా ప్రజాపాలన.. 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు..

CM Revanth Reddy: వడివడిగా ప్రజాపాలన.. 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు..

రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకోబోతుంది.

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh) బీఆర్ఎస్‌(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి