Home » Telangana High Court
ఉపాధ్యాయుల బదిలీలపై (Teachers Transfer) కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా రూపొందించి దళితబంధు స్కీంపై హైకోర్టులో పిల్ దాఖలైంది.
తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించింది.
సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎల్బీనగర్లో గిరిజన మహిళలపై పోలీసులు దాడి చేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.
పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించి జీవో నంబరు 107లో పేర్కొన్న ఫీజుల్లో ప్రస్త్తుతానికి ఏ-క్యాటగిరీ సీట్లకు 60 శాతం, బీ-క్యాటగిరీ సీట్లకు 70 శాతం ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు రిట్ పిటిషన్లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది.
మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.