• Home » Telangana Congress

Telangana Congress

 Lok Sabha Polls: ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు యువ హవా!!

Lok Sabha Polls: ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు యువ హవా!!

ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్‌లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..

Lok Sabha Elections: నామినేషన్ తర్వాత రూటు మార్చేసిన ఎంపీ అభ్యర్థి.. సీన్ కట్ చేస్తే..!

Lok Sabha Elections: నామినేషన్ తర్వాత రూటు మార్చేసిన ఎంపీ అభ్యర్థి.. సీన్ కట్ చేస్తే..!

ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..

Lok Sabha Polls: నల్లగొండలో జెండా పాతేదెవరో!

Lok Sabha Polls: నల్లగొండలో జెండా పాతేదెవరో!

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు సమానస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. నియోజకవర్గానికి మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే, సీపీఐ, కాంగ్రెస్‌ చెరి ఏడు పర్యాయాలు గెలుపొందాయి. తెలంగాణ ప్రజాసమితి ఒకసారి విజయం సాధించగా..

TS Politics: రఘురామరెడ్డికే ఖమ్మం సీటు

TS Politics: రఘురామరెడ్డికే ఖమ్మం సీటు

ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం..

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Telangana: నాలుగు నెలలకే.. కాంగ్రెస్‌లో ముసలం!

Telangana: నాలుగు నెలలకే.. కాంగ్రెస్‌లో ముసలం!

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలే చింది. సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి...

TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్‌ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్‌ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్‌ నేతకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..

Lok Sabha Polls: కాంగ్రెస్‌ కోటపై కమలం కన్ను

Lok Sabha Polls: కాంగ్రెస్‌ కోటపై కమలం కన్ను

ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

CM Revanth Convoy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి