• Home » TDP - Janasena

TDP - Janasena

Minister Achchen Naidu : ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశాకే ప్రజల్లోకి

Minister Achchen Naidu : ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశాకే ప్రజల్లోకి

జగన్‌ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Membership Drive : కోటికి చేరువగా టీడీపీ సభ్యత్వం

Membership Drive : కోటికి చేరువగా టీడీపీ సభ్యత్వం

తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

CM Chandrababu : రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు

CM Chandrababu : రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ...

CM Chandrababu : జలంతో జయం

CM Chandrababu : జలంతో జయం

గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!

రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్‌ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్‌, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.

 Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Breaking News: ఫేక్ వీడియోలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Mining Case : ఓఎంసీ కేసులో బెజవాడ కోర్టుకు టీడీపీ నేతలు

Mining Case : ఓఎంసీ కేసులో బెజవాడ కోర్టుకు టీడీపీ నేతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్‌ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి