• Home » TDP - Janasena

TDP - Janasena

AP Govt : 7 నెలలు.. 6 లక్షల  కోట్లు !

AP Govt : 7 నెలలు.. 6 లక్షల కోట్లు !

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచస్థాయి దిగ్గజ వ్యాపార వేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు పలుమార్లు...

Palla Srinivasa Rao : వైసీపీ వలలో పడొద్దు!

Palla Srinivasa Rao : వైసీపీ వలలో పడొద్దు!

ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...

 Land Encroachments : చనిపోయినా.. ఊరు విడిచినా భూములు ఫట్‌

Land Encroachments : చనిపోయినా.. ఊరు విడిచినా భూములు ఫట్‌

వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్‌కు బారులు తీరారు.

 Chairman Pattabhiram : చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్రగా..!

Chairman Pattabhiram : చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్రగా..!

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని

Minister Achchen Naidu : ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశాకే ప్రజల్లోకి

Minister Achchen Naidu : ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేశాకే ప్రజల్లోకి

జగన్‌ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Membership Drive : కోటికి చేరువగా టీడీపీ సభ్యత్వం

Membership Drive : కోటికి చేరువగా టీడీపీ సభ్యత్వం

తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

CM Chandrababu : రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు

CM Chandrababu : రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ...

CM Chandrababu : జలంతో జయం

CM Chandrababu : జలంతో జయం

గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!

Mismanagement : అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు!

రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్‌ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి