Home » Taliban
అఫ్ఘానిస్తాన్లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు. ఈ సందర్భంగా శిక్ష అమలు జరిగిన స్టేడియం భిడ్డు నినాదాలతో..
సరిహద్దు ఘర్షణలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్ట్లను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్, అప్ఘాన్ దళాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో సుమారు 12 మంది పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. కాబుల్పై పాక్ వైమానిక దాడులకు తాము బదులిచ్చినట్టు అప్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
అఫ్గానిస్థాన్ మంత్రి ముత్తకీ పాల్గొన్న ఢిల్లీ ప్రెస్మీట్లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు జారీ చేయడంతో కొందరికి పాస్లు అందలేదని తాలిబాన్లు తాజాగా వివరణ ఇచ్చారు.
బాగ్రామ్ వాయుసేన స్థావరాన్ని అమెరికాకు ఇచ్చేదే లేదని అప్ఘానిస్థాన్ స్పష్టం చేసింది. అప్ఘాన్ భూభాగంలో అంగుళం స్థలంపై కూడా డీల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ 30 లక్షల అఫ్గాన్లను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. దీనిపై తాలిబాన్ సర్కార్ గౌరవప్రదంగా పంపించడాన్ని కోరుతూ పాక్ కు విజ్ఞప్తి చేసింది
పాక్ రైలు హైజాకింగ్లో తమ పాత్ర లేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ చేసిన ఆరోపణలు తోసి పుచ్చారు. ఈ అర్ధరహిత ఆరోపణను మాని పాక్ ప్రభుత్వం తమ అంతర్గత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు.
మహిళలు ఎక్కువగా సంచరించే చోట్లకు అభిముఖంగా ఉండే ఇళ్లల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అసభ్యతకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైపోయిన ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అతడి నేతృత్వంలో అల్ ఖైదా మళ్లీ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు రెడీ అవుతోందన్న వార్త సంచలనంగా మారింది.
కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్ తాలిబాన్లకు భారత్ 10 మిలియన్ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..