Home » Tadipatri
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధ వారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ మూర్తు లను అశ్వవాహనంపై అ లంకరించి పురవీధుల్లో ఊరేగించారు.
శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం స్వామివారు.. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని లయం లో స్వామివారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీనియర్స్ విభాగంలో మొత్తం 20జట్లు పాల్గొనగా, బెంగళూరుకు చెందిన సెవెనస్టార్స్ హరీష్ జట్టు మొదటి బహుమతి రూ.50వేలు కైవసం చేసుకుంది.
పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ వారం స్వామివారి 431వ జయంత్యుత్సవాలు అ త్యంత వైభవంగా జరిగా యి. ఈ సందర్భంగా ఉద యం నుంచి నిర్మాల్య విస ర్జన, క్షీరాభిషేకం, పంచా మృతాభిషేకం, పాదపూజ, కనక మహాపూజ, స్తోత్ర పారాయణం, మహా మం గళహారతి తదితర పూజ లు నిర్వహించారు
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తన కుమారుడు అన్నారని.. అయితే ఈ మాటలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.
మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.