• Home » Tadipatri

Tadipatri

CHAIRMAIN JCPR: తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం

CHAIRMAIN JCPR: తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యం

నా ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రి అభివృద్ధే లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు

PANCHAYATH WAR: యాడికి పంచాయతీలో వర్గపోరు

యాడికి గ్రామ పంచాయతీలో సర్పంచ అనూరాధ, వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తూ సర్పంచును పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Anantapur: మద్యం మత్తులో.. స్నేహితుడి దారుణహత్య..

Anantapur: మద్యం మత్తులో.. స్నేహితుడి దారుణహత్య..

మండలంలోని రావివెంకటాంపల్లి గ్రామసమీపంలో వంశీ (26) అనే యువకుడిని అతడి మిత్రులే రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారని రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి(Rural CI Sivagangadhar Reddy) తెలిపారు.

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో ఉందని రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయప్రతాప్‏రెడ్డి(Vijaya Pratap Reddy) ప్రశంసించారు. ఆయన మంగళవారం తాడిపత్రి, మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు.

YADIKI OFFICERS: 5న రండి..!

YADIKI OFFICERS: 5న రండి..!

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల మాయంపై సంబంధిత అధికారులు ఈనెల 5న జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావాలంటూ సీఈఓ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ అధికారులు తమవద్ద ఉన్న ఆధారాలతో జడ్పీ సీఈఓ కార్యాలయంలో హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు.

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

Kadapa : జేసీ వర్సెస్‌ ఆది

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

Banana : గల్ఫ్‌కు అనంత అరటి

Banana : గల్ఫ్‌కు అనంత అరటి

గల్ఫ్‌ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్‌ టన్నుల అరటిని ...

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి

JC PRABHAKAR REDDY: రోగులకు మౌలిక వసతులు కల్పించండి

ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

Banana : అరటి అదుర్స్‌..!

Banana : అరటి అదుర్స్‌..!

అరటి రైతులకు కాలం కలిసొచ్చింది. ఈ ఏడాది అరటికి లభించిన ధర మరే పంటకూ దక్కలేదు. రెండునెలల వ్యవధిలోనే ధర రెండింతలైంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతోంది. జూలైలో టన్ను రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలికింది. ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దాదాపు 35 ఏళ్లుగా ఈ ధర చూడలేదని రైతులు చెబుతున్నారు. ధర నిలకడగా ఉండడం కూడా రైతులకు మేలుచేస్తోంది. ఇన్నాళ్లూ అరకొర ఆదాయం, అప్పులతో అరటిని సాగుచేసిన రైతులకు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చింది. రెండో పంటకూ ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి