• Home » Tadepalligudem

Tadepalligudem

YS Jagan: గన్నవరంలో  వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

YS Jagan: గన్నవరంలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Thadepalli : మణిపాల్‌ ఆస్పత్రికి గవర్నర్‌

Thadepalli : మణిపాల్‌ ఆస్పత్రికి గవర్నర్‌

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని మణిపాల్‌ ఆస్పత్రికి వచ్చారు. గతంలో శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్‌ సాధారణ

Tadepalligudem : ‘అల్ర్టాటెక్‌’ మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు

Tadepalligudem : ‘అల్ర్టాటెక్‌’ మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీప బూదవాడ గ్రామంలోని అల్ర్టాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో బ్రాయిలర్‌ పేలిన ఘటనలో మృతిచెందిన వెంకటేశ్‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ చొరవతో రూ.50 లక్షల పరిహారం అందింది.

YSRCP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనూహ్య మార్పులు

YSRCP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనూహ్య మార్పులు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను

Tadepalligudem MLA: లంచం తీసుకోను.. తీసుకొనివ్వను

ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.

West Godavari: తాడేపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఫిక్స్..!

West Godavari: తాడేపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఫిక్స్..!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.

TeluguJana Vijaya Ketanam Live Updates: ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మందికి తిప్పలు: పవన్ కల్యాణ్

TeluguJana Vijaya Ketanam Live Updates: ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మందికి తిప్పలు: పవన్ కల్యాణ్

ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ (Telugu Jana Vijaya Ketanam Public meeting) విజయవంతమైంది. టీడీపీ - జనసేన (TDP - Janasena) శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.

CM Jagan: తాడేపల్లిలో ఎన్నికల భక్తి!

CM Jagan: తాడేపల్లిలో ఎన్నికల భక్తి!

ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు. జగన్‌ దంపతులు ఆ నమూనా ఆలయంలో పూజలు జరిపారు. శఠగోపం పెట్టించుకున్నారు. ఒకరికి ఒకరు కుంకుమ దిద్దుకుని స్వామిని సేవించారు. అక్కడి పరిసరాలను కూడా అచ్చం పల్లెటూరు అందాలు, అద్భుతమైన కళాఖండాలు, ఆలయం, ఇంకా ప్రముఖమైన కళాకృతులతో నింపేశారు.

Tadepalligudem: మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం...

Tadepalligudem: మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం...

ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ముగ్గురు మైనర్లు అతి వేగంగా వెళుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ముగ్గరూ అక్కడికక్కడే చినిపోయారు.

AP News: రైలులో పురుడు పోసుకున్న మహిళ

AP News: రైలులో పురుడు పోసుకున్న మహిళ

జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద ఓ మహిళ రైలులో పురుడు పోసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి