Home » T20 WORLD CUP
బాబర్ ఆజామ్ పాకిస్తాన్ కెప్టెన్ అయినప్పటి నుంచే ఆ జట్టుకు కష్టాలు మొదలయ్యాయని, సాధారణ టీమ్లపై కూడా పాకిస్తాన్ ఓడిపోతోందని ఆ జట్టు మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటములకు పూర్తిగా బాబరే కారణమని వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, ``కింగ్`` కోహ్లీని భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఇష్టపడతారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్లో కూడా కోహ్లీకి వీరాభిమానులున్నారు.
తొలి మ్యాచ్లో పసికూన అమెరికా చేతిలో చిత్తవడంతోనే అర్థమైపోయింది ఈసారి టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ పురోగతి ఎలా ఉండబోతోందో. అరంగేట్ర జట్టు అమెరికాతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి
టీ20ల్లో దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలిచే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ చేజార్చుకుంది. కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చివర్లో చతికిలపడింది. సఫారీ బౌలర్లు మాత్రం ఆఖరి బంతి
పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా తక్కువ స్కోరు చేసినా, స్టార్ పేసర్ బుమ్రా తన సూపర్ బౌలింగ్తో జట్టును గట్టెక్కించాడు.
టీ-20 ప్రపంచకప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగి క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
న్యూయార్క్లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
పసికూన అనుకున్న అమెరికాతో మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. టీ20 ప్రపంచ కప్లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాక్ క్రికెట్లో కలకలం సృష్టించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్పై మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్కప్ మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం...