Home » Summer
వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? వెకేషన్ సాఫీగా సాగాలంటే... ఈరోజుల్లో కొన్ని పనికొచ్చే గ్యాడ్జెట్లను వెంట తీసుకెళ్లాల్సిందే.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం, పొడి గాలుల తీవ్రత ఎక్కువవడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజను రావాలి... మంటలు ఆర్పాలి. చాలాసార్లు ఒక ఫైరింజనులో నీళ్లు సరిపోక రెండు, మూడు ఫైరింజన్లు రప్పిస్తారు.
వేసవిలో తాటి ముంజల పేరు వింటేనే నోరూరుతుంది. ఇక వాటి పొట్టుతీసి, నోట్లో వేసుకుంటే ఐస్లా కరిగిపోవాల్సిందే. అందుకే వీటిని ‘ఐస్ ఆపిల్’ అంటారు.
ఆంధ్రప్రదేశ్లో ఎండలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉండవచ్చని హెచ్చరించారు.
రాష్ట్రంలోని అంతర్ జిల్లాల్లో గురువారం నుంచి నాలుగు రోజులు ఎండ తీవ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది.