Home » Subhman Gill
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
రాజ్ కోట్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ చేశాడు. తొలి వన్డేలో కూడా గిల్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి సొంత గడ్డపై కివీస్ చేతిలో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. ఇక భారత్ టెస్ట్ జట్టు రెగ్యులర్ నంబర్ త్రీ బ్యాట్స్మన్ శుభ్మాన్ గిల్ లేకపోవడం కూడా బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసింది.