• Home » Student

Student

DRDO Internship 2025: స్టూడెంట్స్‌కు DRDO బంపర్ ఆఫర్.. పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్..

DRDO Internship 2025: స్టూడెంట్స్‌కు DRDO బంపర్ ఆఫర్.. పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్..

ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.

AP News: ఆనందంగా స్కూలుకు బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ఘటన

AP News: ఆనందంగా స్కూలుకు బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ఘటన

కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో విషాద ఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.

Indian Student: అమెరికాలో తూర్పు యువకుడి మృతి

Indian Student: అమెరికాలో తూర్పు యువకుడి మృతి

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన శనగన హరి కిరణ్‌ గౌడ్‌ 25 అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు.

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.

Food poisoning in KGBV: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత

Food poisoning in KGBV: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత

శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్‌ కమిటీలు

Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్‌ కమిటీలు

నాలుగు యూనివర్సిటీల్లో వైస్‌ చాన్స్‌లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్‌ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ-విజయనగరం, ద్రవిడియన్‌, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు...

EAPCET: ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల అప్‌సెట్‌!

EAPCET: ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల అప్‌సెట్‌!

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన అవాంతరాలతో ఎప్‌సెట్‌ అభ్యర్థులు అప్‌సెట్‌ అవుతున్నారు. సర్వర్‌ సమస్యలతో సతమతమవుతున్నారు.

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనో, అటు ప్రైవేటు పాఠశాలల్లోనో ఎక్కడో ఒక్కచోట చదవాలి. కానీ అక్కడా, ఇక్కడా రెండు చోట్లా కనిపించకపోతే వారు ఎక్కడికి వెళ్లినట్లు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై....

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి