• Home » Student

Student

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా, యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని.. మేఘ వేమూరి..

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్‌ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లోని డిక్లరేషన్‌ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్‌ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది.

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్‌ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

Anna University Case: కామాంధుడికి 30 ఏళ్లు జైలు.. కోర్టు సంచలన తీర్పు

Anna University Case: కామాంధుడికి 30 ఏళ్లు జైలు.. కోర్టు సంచలన తీర్పు

భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్‌మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్‌పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది.

Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం

Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ కాలేజీలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఎంబైపీసీ కోర్సు అవకాశం కల్పించారు.

 RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు

RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు

రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి