• Home » Student

Student

Engineering Admissions: ఎప్‌సెట్‌ మొదటివిడతలో 93% సీట్ల భర్తీ

Engineering Admissions: ఎప్‌సెట్‌ మొదటివిడతలో 93% సీట్ల భర్తీ

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం ప్రకటించింది.

Classroom Seating Arrangement: యూ సీటింగ్‌!

Classroom Seating Arrangement: యూ సీటింగ్‌!

తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనుక మరొకరు.. వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, రెండు, మూడు వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

CSC in Engineering: సీఎస్‌ఈ.. కావాలి

CSC in Engineering: సీఎస్‌ఈ.. కావాలి

బీటెక్‌ అంటే నేటి తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సాఫ్ట్‌వేర్‌ సంబంధిత కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్సీ) ఒక్కటే అనే భావం నెలకొంది. పెద్ద యూనివర్సిటీల నుంచి సాధా రణ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఎక్కడైనా విద్యా ర్థులు సీఎస్సీ లేదంటే ఆ పేరుతో ఏర్పాటు చేస్తోన్న ఉప బ్రాంచ్‌లపైనే నూటికి 90 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

Student Suicide: ఇద్దరు కేజీబీవీ విద్యార్థినుల ఆత్మహత్య

Student Suicide: ఇద్దరు కేజీబీవీ విద్యార్థినుల ఆత్మహత్య

రాష్ట్రంలో మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.

Odisha Self Immolation: ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

Odisha Self Immolation: ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనపై యుజీసీ కీలక నిర్ణయం

ఒడిశా విద్యార్థిని ఆత్మాహుతి ఘటనకు దారితీసిన పరిస్థితులపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన సూచనలు చేస్తుందని యూజీసీ సెక్రటరీ సుదీప్ సింగ్ జైన్ తెలిపారు.

Harish Rao: 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి

Harish Rao: 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి

కాంగ్రెస్‌ సర్కారు 20 నెలల పాలనలో వివిధ కారణాలతో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

త్రిపుర జిల్లా సబ్రూమ్ నివాసి అయిన స్నేహ ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో జులై 7న మాట్లాడింది. తన స్నేహితురాలిని దింపేందుకు సరాయ్ రోహిల్లా రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నట్టు తల్లికి తెలిపింది.

Hyderabad: 20 ఏళ్ల కుర్రోడికి.. 60 లక్షల ప్యాకేజీ!

Hyderabad: 20 ఏళ్ల కుర్రోడికి.. 60 లక్షల ప్యాకేజీ!

ఆ అబ్బాయికి నెలకు రూ.2 లక్షల ఉపకారవేతనం, అదనంగా రూ.60 లక్షల వేతన ప్యాకేజీ కూడా! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంల్‌)తో బీటెక్‌ చివరి సంవత్సరం చదువువుతున్న 20 ఏళ్ల విద్యార్థికి ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ ఇది!

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి