Home » Student
Student case: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్ జూనియర్ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు.
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్ లెవి 6వ ర్యాంక్...
రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకే అనుబంధంగా ఉన్న స్వయంపాలిత ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్రపదేశ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 ఫలితాలను సెట్ చైర్మన్, ఉప కులపతి సీఎ్సఆర్కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...
అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..
సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్తో పోలిస్తే వెబ్ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.
సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి..
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.